బల్గేరియాలో పవన్ రొమాన్స్ కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్తో
- July 21, 2017
పవన్ కళ్యాణ్ మళ్ళీ రొమాన్స్ చేయడానికి రెడీ అయ్యాడు. త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న మూవీలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్తో ఫస్ట్టైం పవన్ రొమాన్స్ చేస్తున్నాడు. ఇప్పటి వరకూ టాకీని తెరకెక్కించిన త్రివిక్రమ్ ఇప్పుడు పవన్తో డ్యూయెట్ పాడించబోతున్నాడు. అందుకోసం మూవీ యూనిట్ మొత్తం బల్గేరియా చేరుకొంది. అక్కడ దాదాపు 20 రోజులు షూటింగ్ జరుగుతుందని తెలుస్తోంది.
ఈ షెడ్యూల్ లో పవన్ - కీర్తి సురేష్ తో ఒకటి..పవన్ - అను ఇమ్మాన్యుయేల్ తో మరొక రొమాంటిక్ సాంగ్ తీయనున్నాడట త్రివిక్రమ్. అతని మూవీల్లో అన్ని ఎమోషన్లు వున్నా త్రివిక్రమ్ మార్క్ రొమాన్స్ స్పెషల్గా వుంటుంది. ' జల్సా' , 'అత్తారింటికి దారేది' సినిమాల్లో ఇలియానా, సమంతలతో పవన్ చేసిన రొమాన్స్ ఆ సినిమాల సక్సెస్కి ఎంతో హెల్ప్ అయింది. ఇక ఇప్పుడు చేస్తోన్న మూవీలో కూడా కీర్తి, అను లాంటి బ్యూటీస్ తో పవన్ చేసే రొమాన్స్ హైలైట్ కానుందనేది యూనిట్ మాట.
తాజా వార్తలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు
- 8వ వేతన సంఘం అప్డేట్..
- గల్ఫ్ ఎయిర్ టేకాఫ్ సేల్..తక్కవ ధరలకే 150,000 టిక్కెట్లు..!!
- సులైబిఖాట్ బీచ్లో ఫోటోగ్రాఫర్లపై ఆంక్షలు..!!
- ట్రావెల్ అండ్ టూరిజం సంస్థకు OMR15,815 ఫైన్..!!
- అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు..మార్చిలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా?
- డిజిటల్ ఆడిటర్ కార్డును ప్రారంభించిన ఖతార్..!!
- 'చెక్ యువర్ హెల్త్' క్యాంపెయిన్..నిమిషాల్లో 10 పరీక్షలు..!!
- భారత్కు ట్రంప్ షాక్..









