24న ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి కేసీఆర్
- July 22, 2017
అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు, విభజన చట్టంలో పెండింగ్ సమస్యలే ఎజెండాగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ టూరేశారు. ఈ నెల 24న ఢిల్లీ వెళ్లనున్న కేసీఆర్ మూడు రోజుల పాటు అక్కడే మకాం పెట్టనున్నారు. 25వతేదీన కొత్త రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొంటారు. ఆ తర్వాత ప్రధాని నరేంద్రమోదీతోపాటు కొంతమంది కేంద్రమంత్రులను ఆయన కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన కొన్ని పెండింగ్ అంశాలపై సీరియస్ గా చర్చించనున్నారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపును మోదీ దృష్టికి తీసుకొచ్చే అవకాశం వుంది.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







