212 మంది ఖైదీలకు క్షణాభిక్ష
- July 23, 2017
మస్కట్ : నేడు పునరుజ్జీవనోత్సవం సందర్భంగా సుప్రీం కమాండర్ శ్రీశ్రీ సుల్తాన్ కబూవోస్ బిన్ వివిధ కేసులలో 212 మంది ఖైదీలను క్షమిస్తూ ఒక ఆజ్ఞను జారీ చేశారు. రాయల్ ఒమాన్ పోలీస్ రాజా క్షమాపణ ప్రకారం జూలై 23 వ తేదీ ఆదివారం పునరుజ్జీవనోత్సవం సందర్భంగా 212 మంది ఖైదీలను క్షమించాలని సుల్తాన్ నిర్ణయించుకున్నారని ఆ ప్రకటనలో తెలిపారు.. వీరిలో 67 మంది ప్రవాసీయులు ఉన్నారని రాయల్ ఒమాన్ పోలీస్ అధికారి తెలిపారు.
తాజా వార్తలు
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









