212 మంది ఖైదీలకు క్షణాభిక్ష

- July 23, 2017 , by Maagulf
212 మంది ఖైదీలకు క్షణాభిక్ష

మస్కట్ :  నేడు  పునరుజ్జీవనోత్సవం సందర్భంగా సుప్రీం కమాండర్ శ్రీశ్రీ సుల్తాన్ కబూవోస్ బిన్  వివిధ కేసులలో 212 మంది ఖైదీలను క్షమిస్తూ ఒక ఆజ్ఞను జారీ చేశారు. రాయల్ ఒమాన్ పోలీస్ రాజా క్షమాపణ ప్రకారం జూలై 23 వ తేదీ ఆదివారం పునరుజ్జీవనోత్సవం  సందర్భంగా 212 మంది ఖైదీలను క్షమించాలని సుల్తాన్ నిర్ణయించుకున్నారని ఆ ప్రకటనలో తెలిపారు.. వీరిలో 67 మంది ప్రవాసీయులు ఉన్నారని రాయల్ ఒమాన్ పోలీస్ అధికారి  తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com