212 మంది ఖైదీలకు క్షణాభిక్ష
- July 23, 2017
మస్కట్ : నేడు పునరుజ్జీవనోత్సవం సందర్భంగా సుప్రీం కమాండర్ శ్రీశ్రీ సుల్తాన్ కబూవోస్ బిన్ వివిధ కేసులలో 212 మంది ఖైదీలను క్షమిస్తూ ఒక ఆజ్ఞను జారీ చేశారు. రాయల్ ఒమాన్ పోలీస్ రాజా క్షమాపణ ప్రకారం జూలై 23 వ తేదీ ఆదివారం పునరుజ్జీవనోత్సవం సందర్భంగా 212 మంది ఖైదీలను క్షమించాలని సుల్తాన్ నిర్ణయించుకున్నారని ఆ ప్రకటనలో తెలిపారు.. వీరిలో 67 మంది ప్రవాసీయులు ఉన్నారని రాయల్ ఒమాన్ పోలీస్ అధికారి తెలిపారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







