లఢక్‌లో పర్యటించనున్న నూతన రాష్ట్రపతి కోవింద్‌

- July 23, 2017 , by Maagulf
లఢక్‌లో పర్యటించనున్న నూతన రాష్ట్రపతి కోవింద్‌

భారత 14వ రాష్ట్రపతిగా ఎన్నికైన రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రమాణ స్వీకారం పూర్తైన తర్వాత ఆయన జమ్మూలోని లఢక్‌లో ఒక ప్రాంతంలో పర్యటించనున్నారు. భారత్‌-చైనా-తూర్పు పాక్‌ల సరిహద్దులోని ఆ ట్రైయాంగిల్‌ ప్రాంతంలోని సైనిక స్థావరాలను ఈ నెల 25న సందర్శించనున్నారు. త్రివిధ దళాల అధిపతి తన మొదటి పర్యటనలో భాగంగా ఆర్మీ స్థావరాలను సందర్శించటం విశేషం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com