లఢక్లో పర్యటించనున్న నూతన రాష్ట్రపతి కోవింద్
- July 23, 2017
భారత 14వ రాష్ట్రపతిగా ఎన్నికైన రామ్నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం పూర్తైన తర్వాత ఆయన జమ్మూలోని లఢక్లో ఒక ప్రాంతంలో పర్యటించనున్నారు. భారత్-చైనా-తూర్పు పాక్ల సరిహద్దులోని ఆ ట్రైయాంగిల్ ప్రాంతంలోని సైనిక స్థావరాలను ఈ నెల 25న సందర్శించనున్నారు. త్రివిధ దళాల అధిపతి తన మొదటి పర్యటనలో భాగంగా ఆర్మీ స్థావరాలను సందర్శించటం విశేషం.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







