పార్లమెంట్ సెంట్రల్ హాల్లో రాష్ట్రపతికి వీడ్కోలు
- July 23, 2017
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఈ రోజు ఘనంగా వీడ్కోలు పలకనున్నారు. రేపటితో ప్రణబ్ పదవీకాలం ముగియనున్న సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో వీడ్కోలు కార్యక్రమం జరగనుంది. ఉపరాష్ట్రపతి అన్సారీ, ప్రధాని నరేంద్ర మోడీ, స్పీకర్ సుమిత్రా మహజన్ పాల్గొననున్నారు. ప్రణబ్కు ప్రధాని మోడీ ప్రత్యేక పుస్తకం, మెమెంటోను అందజేయనున్నారు.
తాజా వార్తలు
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!







