200 టన్నుల కన్స్ట్రక్షన్ వ్యర్ధాల తొలగింపు
- July 24, 2017
క్యాపిటల్ గవర్నరేట్ పరిధిలోంచి 200 టన్నుల కన్స్ట్రక్షన్ వ్యర్ధాల్ని తొలగించినట్లు అధికారులు పేర్కొన్నారు. అక్రమంగా కన్స్ట్రక్షన్ వ్యర్థాల్ని కొందరు డంప్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే జుఫైర్లోని 35 కన్స్ట్రక్షన్ ప్రాజెక్టులకు సంబంధించిన సంస్థలకు హెచ్చరికల్ని కూడా అధికారులు జారీ చేశారు. ఉల్లంఘనులు సొంత ఖర్చులతో సమస్యను పరిష్కరించుకోవడానికి కొంత సమయం ఇచ్చినట్లు జనరల్ డైరెక్టర్ షేక్ మొహమ్మద్ బిన్ అహ్మద్ అల్ ఖలీఫా చెప్పారు. డెవలపర్స్ అలాగే ఇంజనీరింగ్ సంస్థలు తమ సైట్స్ చుట్టూ ఫెన్స్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆ ఫెన్స్లోనే తమ భవనాలకు సంబంధించిన మెటీరియల్ని ఉంచుకోవాలని స్పష్టం చేశారాయన. ఇకపై తనిఖీలు రెగ్యులర్గా ఉంటాయనీ ఉల్లంఘనులపై కఠిన చర్యలు తీసకుంటామని షేక్ మొహమ్మద్ హెచ్చరించారు.
తాజా వార్తలు
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!









