భారత్ మహిళా క్రికెట్ సేనకు బీసీసీఐ భారీ నజరానా
- July 25, 2017
ఐసీసీ మహిళా ప్రపంచకప్ టైటిల్ కప్లో రన్నరప్గా నిలిచిన భారత జట్టుకు బీసీసీఐ నజరానా ప్రకటించింది. టైటిల్ పోరులో ఓడినప్పటికీ, అద్భుతమైన ఆటతీరుని ప్రదర్శించిన మిథాలీ సేనను ప్రశంశించకుండా ఉండలేకపోయారు. ప్రధాని నుంచి సామాన్య అభిమాని వరకూ భారత జట్టుపై అభినందల వర్షం కురిపిస్తున్నారు. బుధవారం స్వదేశానికి రానున్న మిథాలీ సేనను భారీగా సత్కరించాలనుకుంటోంది బిసీసీఐ. జట్టులో భాగమైన క్రీడాకారులందరికీ తలా 50 లక్షలు, సహాయ సిబ్బందికి 25 లక్షల రూపాయలు అందజేయనుంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మహిళా క్రికెట్ జట్టుకు 50 లక్షల నజరానా ప్రకటించింది.
తాజా వార్తలు
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!
- 'సింగిల్ విండో' సేవల సమయాలను ప్రకటించిన MoCI..!!









