భారత్ మహిళా క్రికెట్ సేనకు బీసీసీఐ భారీ నజరానా
- July 25, 2017
ఐసీసీ మహిళా ప్రపంచకప్ టైటిల్ కప్లో రన్నరప్గా నిలిచిన భారత జట్టుకు బీసీసీఐ నజరానా ప్రకటించింది. టైటిల్ పోరులో ఓడినప్పటికీ, అద్భుతమైన ఆటతీరుని ప్రదర్శించిన మిథాలీ సేనను ప్రశంశించకుండా ఉండలేకపోయారు. ప్రధాని నుంచి సామాన్య అభిమాని వరకూ భారత జట్టుపై అభినందల వర్షం కురిపిస్తున్నారు. బుధవారం స్వదేశానికి రానున్న మిథాలీ సేనను భారీగా సత్కరించాలనుకుంటోంది బిసీసీఐ. జట్టులో భాగమైన క్రీడాకారులందరికీ తలా 50 లక్షలు, సహాయ సిబ్బందికి 25 లక్షల రూపాయలు అందజేయనుంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మహిళా క్రికెట్ జట్టుకు 50 లక్షల నజరానా ప్రకటించింది.
తాజా వార్తలు
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్









