జీటెక్స్ టెక్నాలజీ వీక్ ను సందర్శించిన దుబాయ్ అధినేత
- October 20, 2015
యూ. ఏ. ఈ. ఉపాధ్యక్షులు మరియు దుబాయ్ అధినేత ఐన హిజ్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా మరియు దక్షిణ ఏషియా లలోనే ప్రముఖమైన ICT ఈవెంట్ - జీటెక్స్ టెక్నాలజీ వీక్ ను సందర్శించారు. ఆధునిక IT ట్రెండ్లు మరియు ఉత్పత్తులు, స్మార్ట్ అప్లికేషన్లు, వ్యాపార లావాదేవీల కోసం సెక్యూరిటీ సొల్యూషన్లు మరియు హాకింగ్ నుండి కాపాడే నెట్ వర్క్ ప్రొటెక్షన్ వంటి వాటిని షేక్ మొహమ్మద్ వారు, దుబాయి ఉపాధ్యక్షులు- షేక్ మక్తౌమ్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, ఉన్నతాధికారుల బృందంతో కలసి సందర్శించారు. ఈ సందర్భంగా దక్షణ కొరియా వారి 'రోబట్ పెవిలియన్' వద్ద ఆగి, అక్కడ రోబోట్లు అందిచే వివిధ సేవలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఫ్రాన్స్, చైనా, జర్మనీ వంటి దేశాల కు చెందిన సాఫ్ట్ వేర్ జెఈంట్ ఐన మైక్రో సాఫ్ట్, గూగల్, సాంసంగ్, డెల్, ఇంటెల్, జాకీ బిజినెస్ సోలుషన్స్, ఫ్యూజిట్సు, పనసొనిక్, పా, ఎల్. జి. స్టాండ్లను కూడా సందర్శించారు.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







