టెంపరరీ పెయింట్ని తొలగించాలి: ఆర్ఓపి
- July 26, 2017
కొందరు కార్ల యజమానులు దోహార్కి వెళ్ళి వచ్చే క్రమంలో ఇసుక నుంచి తమ వాహనాలకు రక్షణ కల్పించే క్రమంలో, ప్రత్యేకమైన తాత్కాలిక పెయింట్స్ వేయిస్తున్నారు. అయితే, తిరిగి వచ్చాక కూడా వాటిని తొలగించకపోవడం పట్ల రాయల్ ఒమన్ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్లో ఎక్కువమంది విజిటర్స్ మస్కట్ నుంచి సలాలాకి వెళుతున్నారనీ, సుమారు వెయ్యి కిలోమీటర్ల మేర ప్రయాణం చేయాల్సి ఉంటుందనీ, ఈ నేపథ్యంలో వాహనాలకు ఇసుక నుంచి రక్షణ కోసం ప్రత్యేకమైన తాత్కాలిక పెయింట్స్ వేయిస్తున్నారని పోలీసులు చెప్పారు. తేలిగ్గా ఈ పెయింట్ని తొలగించడానికి వీలుంది.
తాజా వార్తలు
- సివిల్ ఐడిలో మార్పులు..ఐదుగురికి జైలు శిక్ష..!!
- బహ్రెయిన్లో తొమ్మిది దేశాల గర్జన..!!
- వడ్డీ రేట్లను తగ్గించిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!







