వలసదారుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల వీసాలకు బ్రేక్
- July 27, 2017వలసదారుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కువైట్లో అడుగు పెట్టడానికి వీల్లేకుండా నిర్ణయం తీసుకున్నారు. వారికి సంబంధించి హెల్త్ ఇన్స్యూరెన్స్ పే చెయ్యడానికి వలసదారులు సిద్ధంగా ఉన్నాసరే ఈ నిబంధన అమల్లోకి వస్తుందని వార్తా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఆ కథనాల ప్రకారం, ప్రస్తుతం ఉన్న ఫీజులను పెంచే దిశగా నిర్ణయాలు జరుగుతున్నాయి. ఆ నిర్ణయాలు అమల్లోకి వచ్చేదాకా వలసదారుల కుటుంబ సభ్యులు, సన్నిహితులు, తల్లిదండ్రులు కువైట్ రావడానికి వీల్లేదు. ఈ నెల ఇప్పటివరకు 1,500 మంది రెసిడెన్సీలను రెన్యువలఠ్ చేయించుకున్నారు. సుమారు 13,000 మంది రెసిడెంట్స్, హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీ రెన్యువల్ కోసం ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు