30 ఏళ్ళు సర్వీస్ దాటితే తొలగింపు
- July 28, 2017
మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్, 30 ఏళ్ళ సర్వీస్ పూర్తి చేసుకున్న వలసదారులైన ఉద్యోగులను తొలగించేందుకు ప్లాన్ సిద్ధం చేసినట్లు వార్తా కథనాలు వెలువడుతున్నాయి. ఎలాంటి ఎక్సప్షన్ లేకుండా ఈ తొలగింపు ప్రక్రియ చేపట్టనున్నారట. మినిస్ట్రీ ఈ మేరకు రీషఫల్ ప్రాసెస్ని, అన్ని డైరెక్టర్స్ అలాగే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్లో రానున్న రోజుల్లో చేపటనున్నట్లు తెలియవస్తోంది. ఈసారికి అసిస్టెంట్ అండర్సెక్రెటరీస్ను ఈ లిస్ట్ నుంచి మినహాయిస్తున్నారట. అధికారిక సమాచారం వెల్లడి కావాల్సి ఉంది.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









