30 ఏళ్ళు సర్వీస్ దాటితే తొలగింపు
- July 28, 2017
మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్, 30 ఏళ్ళ సర్వీస్ పూర్తి చేసుకున్న వలసదారులైన ఉద్యోగులను తొలగించేందుకు ప్లాన్ సిద్ధం చేసినట్లు వార్తా కథనాలు వెలువడుతున్నాయి. ఎలాంటి ఎక్సప్షన్ లేకుండా ఈ తొలగింపు ప్రక్రియ చేపట్టనున్నారట. మినిస్ట్రీ ఈ మేరకు రీషఫల్ ప్రాసెస్ని, అన్ని డైరెక్టర్స్ అలాగే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్లో రానున్న రోజుల్లో చేపటనున్నట్లు తెలియవస్తోంది. ఈసారికి అసిస్టెంట్ అండర్సెక్రెటరీస్ను ఈ లిస్ట్ నుంచి మినహాయిస్తున్నారట. అధికారిక సమాచారం వెల్లడి కావాల్సి ఉంది.
తాజా వార్తలు
- మెటా సోషల్ మీడియా సేవలు పునరుద్ధరణ..
- డీజిల్ భారం తగ్గాల్సిందే: TGSRTC ఎండీ వై.నాగిరెడ్డి
- డ్రగ్స్ తో పట్టుబడిన మోడల్
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్









