మిథాలీ రాజ్కు తెలంగాణ ప్రభుత్వం గిఫ్ట్
- July 28, 2017
భారత మహిళ క్రికెట్ జట్టు సారథి మిథాలీ రాజ్కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం తరపున రూ.కోటి నగదు ప్రోత్సహాన్ని, బంజారాహిల్స్లో 600 గజాలకు తగ్గకుండా నివాస స్థలాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
కోచ్ మూర్తికి రూ.25లక్షల నగదు ప్రకటించారు. సాయంత్రం హైదరాబాద్ చేరుకున్న మీథాలీ ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ప్రపంచ కప్ పోటీల్లో అద్భుతంగా ఆడారని, దురదృష్టవశాత్తూ కొద్ది తేడాతో ఫైనల్లో ఓడిపోయారని, అయినప్పటీకి మీ జట్టంతా అద్భుతంగా ఆడిందని ప్రశంసల వర్షం కురిపించారు. అనంతరం మిథాలీని, కోచ్ ఆర్.ఎస్.ఆర్ మూర్తికి శాలువ కప్పి సన్మానించారు.
తాజా వార్తలు
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక









