మిథాలీ రాజ్కు తెలంగాణ ప్రభుత్వం గిఫ్ట్
- July 28, 2017
భారత మహిళ క్రికెట్ జట్టు సారథి మిథాలీ రాజ్కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం తరపున రూ.కోటి నగదు ప్రోత్సహాన్ని, బంజారాహిల్స్లో 600 గజాలకు తగ్గకుండా నివాస స్థలాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
కోచ్ మూర్తికి రూ.25లక్షల నగదు ప్రకటించారు. సాయంత్రం హైదరాబాద్ చేరుకున్న మీథాలీ ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ప్రపంచ కప్ పోటీల్లో అద్భుతంగా ఆడారని, దురదృష్టవశాత్తూ కొద్ది తేడాతో ఫైనల్లో ఓడిపోయారని, అయినప్పటీకి మీ జట్టంతా అద్భుతంగా ఆడిందని ప్రశంసల వర్షం కురిపించారు. అనంతరం మిథాలీని, కోచ్ ఆర్.ఎస్.ఆర్ మూర్తికి శాలువ కప్పి సన్మానించారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







