ప్రమాదాలపై స్పందించిన సినీనటుడు ఉత్తేజ్
- July 29, 2017విభాగినులకు హెచ్చరికల ఏర్పాటు
సినీనటుడు ఉత్తేజ్ ఇటీవల జరుగుతున్న ప్రమాదాలపై స్పందించారు. విభాగినులే ప్రమాదాలకు కారణమని గుర్తించి వాటికి ఎరుపు రంగు హెచ్చరికలు ఏర్పాటు చేశారు. యూసుఫ్గూడ బస్తీ నుంచి శ్రీనగర్కాలనీకి వయా ఆర్బీఐ క్వార్టర్స్ మీదుగా వెళ్లే ప్రధాన రహదారిలో ఆర్బీఐ క్వార్టర్స్ వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయి. విభాగినులు ఏర్పాటు చేయాలంటూ గతంలో ఆయన సమస్యను ఎత్తిచూపారు. రాత్రి వేళల్లో వచ్చే వాహనాదారులు విభాగినులను గుర్తించక ప్రమాదాల బారిన పడుతున్నారు. సమస్యకు తానే పరిష్కారం చూపాలనుకున్నారు. లోటస్ ఎన్క్లేవ్ సమీపంలో రేడియం స్టిక్కర్లను అతికించారు. ఎరుపు రంగు జెండాలను ఏర్పాటుచేశారు. సామాజిక కార్యకర్త ప్రకాశ్ ముదిరాజ్ ఉత్తేజ్కు మద్దతుగా నిలిచారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..