చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య చర్చకు వచ్చిన అంశాలివే...
- July 31, 2017
ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. సుమారు గంటపాటు పవన్ కల్యాణ్ ముఖాముఖి చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ఉద్దానం, పోలవరం, రాజధాని, మంజునాధ్ కమిషన్ సహా..తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లుగా సమాచారం. పవన్తోపాటు హార్వర్డ్ వైద్యుల బృందం, మంత్రి కామినేని, వైద్యారోగ్యశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన అంశాలను హార్వర్డ్ వైద్యులు ప్రభుత్వం ముందు ఉంచారు.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









