చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య చర్చకు వచ్చిన అంశాలివే...
- July 31, 2017
ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. సుమారు గంటపాటు పవన్ కల్యాణ్ ముఖాముఖి చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ఉద్దానం, పోలవరం, రాజధాని, మంజునాధ్ కమిషన్ సహా..తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లుగా సమాచారం. పవన్తోపాటు హార్వర్డ్ వైద్యుల బృందం, మంత్రి కామినేని, వైద్యారోగ్యశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన అంశాలను హార్వర్డ్ వైద్యులు ప్రభుత్వం ముందు ఉంచారు.
తాజా వార్తలు
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం









