చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య చర్చకు వచ్చిన అంశాలివే...
- July 31, 2017
ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. సుమారు గంటపాటు పవన్ కల్యాణ్ ముఖాముఖి చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ఉద్దానం, పోలవరం, రాజధాని, మంజునాధ్ కమిషన్ సహా..తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లుగా సమాచారం. పవన్తోపాటు హార్వర్డ్ వైద్యుల బృందం, మంత్రి కామినేని, వైద్యారోగ్యశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన అంశాలను హార్వర్డ్ వైద్యులు ప్రభుత్వం ముందు ఉంచారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







