విడుదలైన 'జవాన్' టీజర్
- July 31, 2017
తిక్క , విన్నర్ ప్లాపుల తర్వాత సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న చిత్రం జవాన్. స్టార్ రైటర్ బీవీఎస్ రవి దర్శకత్వం లో మెహరీన్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ మూవీ కి సంబంధించిన ప్రీల్యూడ్ కొద్దీ సేపటి క్రితం చిత్ర యూనిట్ రిలీజ్ చేసారు..'కొంతమంది మనుషులు కలిస్తే కుటుంబం అవుతుంది. కొన్ని లక్షల కుటుంబాలు కలిస్తే దేశం అవుతుంది. దేశభక్తి అనేది కిరీటం కాదు.. కృతజ్ఞత.' అంటూ సాయిధరమ్ చెప్పిన డైలాగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అలాగే తమన్ బ్యాక్ గ్రౌండ్ కూడా అదిరిపోయింది. ఈ చిత్రాన్ని అరుణాచల క్రియేషన్స్ బ్యానర్పై కృష్ణ నిర్మిస్తున్నారు. దిల్రాజు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. అతి త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







