చైనాలోని భూకం పం 100 మందికి పైగా మృత్యువాత

- August 09, 2017 , by Maagulf
చైనాలోని  భూకం పం 100 మందికి పైగా మృత్యువాత

చైనాలోని సిచువాన్‌ ఫ్రావిన్స్‌ ప్రాంతంలో జరిగిన భూకం పం లో 100మంది పైగా మరణించి ఉం టారని ప్రభుత్వం ప్రకటించింది. మంగళ వారం రాత్రి 10 గంటల సమయంలో ఈ ప్రాంతంలోని భూమిలోపల 20 కిలో మీటర్ల లోతు కేంద్రంగా భూకంపం సంభ వించినట్లు చైనా భూకంప కేంద్రం మీడి యాకు వివరించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 7.0గా నమోదైనట్లు వెల్ల డించింది. ఈ భూకంపం తీవ్రత 25 కిలో మీటర్ల మేర విస్తరించి ఉందని ప్రకటిం చింది. కాగా భూకంప ధాటికి ఈ ప్రాం తంలోని ఇళ్లలో చాలా వరకు కుప్పకూలి పోయాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com