హైదరాబాద్ లో బాంబు పేలుడు
- August 14, 2017
హైదరాబాద్ నగరంలోని మియాపూర్ న్యూకాలనీ ఓంకార్ నగర్ డంపింగ్ యార్డులో సోమవారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. పేలుడు దాటికి సమీపంలోనే గడ్డి మేస్తున్న గేదె తల తెగిపడింది. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో సమీప ప్రాంతాల్లో నివాసముంటున్న వారు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న మియాపూర్ ఏసీపీ, సీఐ హరిశ్చంద్రారెడ్డి, క్లూస్ టీమ్ సంఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
తాజా వార్తలు
- 55 రోజుల తర్వాత కువైట్ విమానాశ్రయం పునఃప్రారంభం
- నకిలీ పెట్టుబడి, ట్రేడింగ్ మోసాల పై ప్రజలకు దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు
- ఇరాన్ దాడి షాక్…అమెరికా స్థావరాలకు భారీ నష్టం
- చెన్నై పై గుజరాత్ ఘన విజయం
- కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!









