అబుధాబీ ఫాక్టరీ పేలుడు ఘటనలో 11 మందికి గాయాలు
- October 23, 2015
అబుధాబీ ఫాక్టరీ పేలుడు ఘటనలో 11 మందికి గాయాలు గురువారం రాత్రి 2 గంటలకు అబుధాబీ, ముస్సఫా పారిశ్రామిక ప్రాంతాన్ని కుడిపీవేసిన దిగల్ఫ్ పైపింగ్ కంపెనీ పేలుడు ఘటనలో పదకొండు మంది గాయపడగా, వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు ఘటనా స్థలం చుట్టూ 500 మీటర్ల మేర రక్షణ వలయాన్ని ఏర్పర్చారు. ఘటనకు కచ్చితమైన కారణం తెలియారణప్పటికీ, పోలీసుల విచారణ కొనసాగుతోంది అని కంపెనీ భద్రతా పర్యవేక్షకుడు గౌతమ్ కుమార్ తెలిపారు. ఐతే, ఫాక్టరీలో కార్బన్ మోనా క్సైడ్ అధికంగా విడుదలవడం వలన జరిగిందని ప్రత్యక్ష సాక్షుల కధనం.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









