అబుధాబీ ఫాక్టరీ పేలుడు ఘటనలో 11 మందికి గాయాలు

- October 23, 2015 , by Maagulf
అబుధాబీ ఫాక్టరీ పేలుడు ఘటనలో 11 మందికి గాయాలు

అబుధాబీ ఫాక్టరీ పేలుడు ఘటనలో 11 మందికి గాయాలు గురువారం రాత్రి 2 గంటలకు అబుధాబీ, ముస్సఫా పారిశ్రామిక ప్రాంతాన్ని కుడిపీవేసిన దిగల్ఫ్ పైపింగ్ కంపెనీ పేలుడు ఘటనలో పదకొండు మంది గాయపడగా, వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు ఘటనా స్థలం చుట్టూ 500 మీటర్ల మేర రక్షణ వలయాన్ని ఏర్పర్చారు. ఘటనకు కచ్చితమైన కారణం తెలియారణప్పటికీ, పోలీసుల విచారణ కొనసాగుతోంది అని కంపెనీ భద్రతా పర్యవేక్షకుడు గౌతమ్ కుమార్ తెలిపారు. ఐతే, ఫాక్టరీలో కార్బన్ మోనా క్సైడ్ అధికంగా విడుదలవడం వలన జరిగిందని ప్రత్యక్ష సాక్షుల కధనం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com