అబుధాబీ ఫాక్టరీ పేలుడు ఘటనలో 11 మందికి గాయాలు
- October 23, 2015
అబుధాబీ ఫాక్టరీ పేలుడు ఘటనలో 11 మందికి గాయాలు గురువారం రాత్రి 2 గంటలకు అబుధాబీ, ముస్సఫా పారిశ్రామిక ప్రాంతాన్ని కుడిపీవేసిన దిగల్ఫ్ పైపింగ్ కంపెనీ పేలుడు ఘటనలో పదకొండు మంది గాయపడగా, వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు ఘటనా స్థలం చుట్టూ 500 మీటర్ల మేర రక్షణ వలయాన్ని ఏర్పర్చారు. ఘటనకు కచ్చితమైన కారణం తెలియారణప్పటికీ, పోలీసుల విచారణ కొనసాగుతోంది అని కంపెనీ భద్రతా పర్యవేక్షకుడు గౌతమ్ కుమార్ తెలిపారు. ఐతే, ఫాక్టరీలో కార్బన్ మోనా క్సైడ్ అధికంగా విడుదలవడం వలన జరిగిందని ప్రత్యక్ష సాక్షుల కధనం.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







