అబుధాబీ ఫాక్టరీ పేలుడు ఘటనలో 11 మందికి గాయాలు
- October 23, 2015
అబుధాబీ ఫాక్టరీ పేలుడు ఘటనలో 11 మందికి గాయాలు గురువారం రాత్రి 2 గంటలకు అబుధాబీ, ముస్సఫా పారిశ్రామిక ప్రాంతాన్ని కుడిపీవేసిన దిగల్ఫ్ పైపింగ్ కంపెనీ పేలుడు ఘటనలో పదకొండు మంది గాయపడగా, వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు ఘటనా స్థలం చుట్టూ 500 మీటర్ల మేర రక్షణ వలయాన్ని ఏర్పర్చారు. ఘటనకు కచ్చితమైన కారణం తెలియారణప్పటికీ, పోలీసుల విచారణ కొనసాగుతోంది అని కంపెనీ భద్రతా పర్యవేక్షకుడు గౌతమ్ కుమార్ తెలిపారు. ఐతే, ఫాక్టరీలో కార్బన్ మోనా క్సైడ్ అధికంగా విడుదలవడం వలన జరిగిందని ప్రత్యక్ష సాక్షుల కధనం.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







