వెన్ను శస్త్ర చికిత్స పూర్తయిన వెంటనే .. ఎమిరేతీ మహిళ ఇంటికి నడిచివెళ్ళింది ..
- August 20, 2017
షార్జా : యూఏఈలోని షార్జా నగరంలో ఉన్న యూనివర్సిటీ హాస్పిటల్ షార్జా హాస్పిటల్కు ఫాతిమా అనే 40 ఏళ్ల మహిళ తీవ్రమైన వెన్నునొప్పితో వెళ్లింది. పరిస్థితిని గమనించిన వైద్యులు ఎంఆర్ఐ పరీక్ష చేయించి సమస్యను గుర్తించారు. ఆమె వెన్నుముకలో ఓ కణితిని గుర్తించారు. శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులు కణితిని తొలగించారు. సర్జరీ జరిగిన మరసటే రోజే అద్భుతం జరిగింది. అనూహ్యరీతిలో ఫాతిమా నడవడం ప్రారంభించింది. చాలా వేగంగా కోలుకుంటుండడంతో రెండు రోజుల్లోనే ఆమెను హాస్పిటల్ నుంచి డిశ్చార్చ్ చేశారు. తనను తిరిగి నడవడానికి సహకరించిన వైద్యులకు ఫాతిమా ధన్యవాదాలు తెలుపింది. త్వరగా కోలుకోవడంపట్ల సంతోషం వ్యక్తం చేసింది. ఫాతిమా కోలుకోవడంపై వైద్యులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







