వెన్ను శస్త్ర చికిత్స పూర్తయిన వెంటనే .. ఎమిరేతీ మహిళ ఇంటికి నడిచివెళ్ళింది ..
- August 20, 2017
షార్జా : యూఏఈలోని షార్జా నగరంలో ఉన్న యూనివర్సిటీ హాస్పిటల్ షార్జా హాస్పిటల్కు ఫాతిమా అనే 40 ఏళ్ల మహిళ తీవ్రమైన వెన్నునొప్పితో వెళ్లింది. పరిస్థితిని గమనించిన వైద్యులు ఎంఆర్ఐ పరీక్ష చేయించి సమస్యను గుర్తించారు. ఆమె వెన్నుముకలో ఓ కణితిని గుర్తించారు. శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులు కణితిని తొలగించారు. సర్జరీ జరిగిన మరసటే రోజే అద్భుతం జరిగింది. అనూహ్యరీతిలో ఫాతిమా నడవడం ప్రారంభించింది. చాలా వేగంగా కోలుకుంటుండడంతో రెండు రోజుల్లోనే ఆమెను హాస్పిటల్ నుంచి డిశ్చార్చ్ చేశారు. తనను తిరిగి నడవడానికి సహకరించిన వైద్యులకు ఫాతిమా ధన్యవాదాలు తెలుపింది. త్వరగా కోలుకోవడంపట్ల సంతోషం వ్యక్తం చేసింది. ఫాతిమా కోలుకోవడంపై వైద్యులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







