మసాజ్ సెంటర్లపై పోలీసుల ఉక్కుపాదం
- August 20, 2017
రూల్స్కు విరుద్ధంగా నడుస్తున్న మసాజ్ సెంటర్లపై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మాదాపూర్ పరిధిలో దాడులు నిర్వహించారు. మసాజ్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం పోలీస్ స్టేషన్ల పరిధిలోని 12 సెంటర్లు, స్పాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. 30 మంది థాయిలాండ్ యువతులను , 25 మంది యువకులను అదుపులోనికి తీసుకున్నారు. పోలీసులకు పట్టుబడిన వారిలో ప్రముఖుల పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!







