ప్రపంచ చరిత్ర లో ఈ రోజు నిలిచిపోతుంది .. ఇస్రో చైర్మన్
- August 22, 2017
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చరిత్రలో మరో ఘన విజయం నమోదైన సందర్భంగా ఆ సంస్థ ఛైర్మన్ కిరణ్కుమార్ మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేశారు. జీఎస్ఎల్వీ మార్క్-3 డీ1 రాకెట్ ... జీశాట్-19 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టిందని ప్రకటించారు. ఇంతటి ఘనవిజయాన్ని సాధించిన తమ శాస్త్రవేత్తలను ప్రశంసిస్తున్నట్లు తెలిపారు.
ఇస్రో చరిత్రలో ఇదో కొత్త అధ్యాయమని చెప్పారు. ఇస్రో డైరెక్టర్ కున్హి కృష్ణన్ మాట్లాడుతూ... ఈ ప్రాజెక్టులో పాల్గొన్న శాస్త్రవేత్తలకు సెల్యూట్ చేస్తున్నట్లు తెలిపారు. క్లిష్టతరమైన రాకెట్ల ద్వారా ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టడం భారత్కి అలవాటైపోయిందని వ్యాఖ్యానించారు. ఇది దేశానికే గర్వకారణమని అన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







