యాదగిరి గుట్టలో భక్తులు కిటకిట
- October 24, 2015
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరి గుట్టలో భక్తులు కిటకిటలాడుతున్నారు. వరుస సెలవులు రావడం, ఆదివారం కావడంతో భక్తులు యాదాద్రికి పోటెత్తారు. దీంతో స్వామి వారి దర్శనానికి 6 గంటలు, ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ కారణంగా పోలీసులు కొండ కిందే వాహనాలను నిలుపుదల చేస్తున్నారు
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!









