హైదరాబాద్లో మరో భారీ మోసం
- August 23, 2017విదేశాల్లో ఉద్యోగాలంటూ హైదరాబాద్లో భారీ మోసం జరిగింది. సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిథిలోని ఎర్రగడ్డలో సన్రైజ్ కన్సల్టెన్సీ పేరుతో నిరుద్యోగులకు ఎర వేశారు. సుమారు వంద మంది నుంచి లక్ష రూపాయల చొప్పున వసూలు చేసి..రాత్రికి రాత్రే బోర్డు తెప్పేశారు. దీంతో మోసపోయిన బాధితులు ఆందోళనకు దిగారు.
తాజా వార్తలు
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- విద్యార్థులపై లైంగిక వేధింపులు.. టీచర్కు 15 ఏళ్ల జైలుశిక్ష
- మనీలాండరింగ్..పౌరులు, ప్రవాసుడు అరెస్ట్
- నాలెడ్జ్ ఒమన్ అకాడమీ ప్రారంభం
- వేసవి కొత్త సీజన్ ప్రారంభం.. 40°Cకు ఉష్ణోగ్రతలు
- భారీ వర్షాలు.. నివాసితుల ముందస్తు జాగ్రత్తలు..!
- పారిశ్రామిక చట్టాల ఉల్లంఘన..11సంస్థలు మూసివేత
- తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..
- తెలంగాణ: వడదెబ్బకు ఐదుగురు మృతి.. ఇవాళ, రేపు జాగ్రత్త
- తెలంగాణలో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ.. ఏర్పాట్లు పూర్తి