విశాఖలో మంత్రి లోకేశ్ చేతుల మీదుగా 8 ఐటీ శాఖలు ప్రారంభం
- August 24, 2017
విశాఖ పర్యటనలో ఉన్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఈరోజు ఎనిమిది ఐటీ కంపెనీలను ప్రారంభించారు. 'ఏపెక్స్' కంటెంట్ సొల్యూషన్స్, వెంటర్ ఆఫ్షోర్ ఇన్ఫర్మాటిక్స్, ఐడీఏ ఆటోమేషన్, జీవా డిజిటల్ సర్వీసెస్, అవ్యా ఇన్వెట్రాక్స్, వర్చువల్ గార్డ్ సర్వీసెస్స్, అమ్జూర్ ఇన్ఫోటెక్, విస్మయ ప్రీమీడియా సంస్థలు విశాఖ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించనున్నాయి. ఈ కంపెనీలు 770 మందికి ఉద్యోగాలు కల్పించనున్నాయి. రిషికొండ వద్ద టెక్ మహీంద్రాకు చెందిన లక్ష చదరపు అడుగుల కార్యాలయ స్థలం గల 11 అంతస్థుల భవనాన్ని ఎలక్ట్రానిక్స్ అండ్ ఏటీ ఏజెన్సీ(ఏపీటా) అద్దెకు తీసుకుని కంపెనీలకు కేటాయించింది.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







