మరోసారి బాలకృష్ణతో పూరీ!
- August 26, 2017
నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం 'పైసా వసూల్'. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, ఆడియోతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అలాగే ఈ సినిమా షూటింగ్ ముగిసాక బాలయ్యకు మరో కథను వినిపించాడట పూరీ. అది పొలిటికల్ డ్రామా నేపథ్యంలో కొనసాగే కథ కావడంతో తప్పకుండా చేద్దామని బాలయ్య మాట ఇచ్చినట్లు సమాచారం. బాలయ్యకు నచ్చితే చేసిన దర్శకులతోనే మళ్లీ మళ్లీ చేయడం ఆయన అలవాటు. దీంతో పూరీతో బాలయ్య తప్పకుండా సినిమా చేస్తాడని చెబుతున్నారు.
తాజా వార్తలు
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!









