నిర్మాణ స్థలంలో మంటలార్పుతున్న ముగ్గురు అగ్నిమాపక దళ సిబ్బందికి గాయాలు
- August 26, 2017
కువైట్: కువైట్ నగరానికి నైరుతి దిక్కున ఉన్న కబ్ద్ ప్రాంతంలో ఒక భారీ భవనం వద్ద అగ్నిమాపకదళ సిబ్బంది మంటలు ఆర్పుతూ ముగ్గురు అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డారు. శుక్రవారం మధ్యాహ్నం 12:25 సమయంలో 3,000 చదరపు మీటర్ల పరిధిలో ఉన్న భవన నిర్మాణ సామాగ్రీ ఉన్న స్థలక్మ్ వద్ద అగ్ని రాజుకొని మొత్తం ఆ ప్రాంతమంతా వ్యాపించిందని కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ అగ్ని ప్రమాదంపై విచారణ ప్రారంభించబడిందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!
- తెలంగాణకు కొత్త గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా..
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్









