ఇరాక్లో విషాదం...
- August 28, 2017
ఇరాక్: ఇరాక్లో విషాదమైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఈనేపధ్యంలో సోమవారం ఉదయం బాగ్ధాద్లోని రద్దీగా ఉన్న కూరగాయల మార్కెట్లో కార్ బాంబ్ పేలింది. ఈప్రమాదంలో 12 మంది అక్కడికక్కడే మృతి చెందగా...పలువురికి తీవ్రగాయలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఘటనా స్ధలికి చేరుకున్న పోలీసు అధికారుల కారు బాంబు పేలిన ప్రాంతాన్ని పరిశీలించారు.
తాజా వార్తలు
- ఖతార్ లో 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో బలమైన గాలులు, భారీ వర్షాలు..!!
- గిన్నిస్ రికార్డ్ అటెంప్ట్.. RAK తీరప్రాంతంలో 15 నిమిషాల ఫైర్ వర్క్స్..!!
- ఇండిగోకు KWD 448,793 ట్యాక్స్ నోటీసులు..!!
- ఒమన్ లో 'రియల్ బెనిఫిషియరీ సర్వీస్' ప్రారంభం..!!
- మారాయీ 2025.. ఫాల్కన్లు, సలుకీలుపై స్పాట్లైట్..!!
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి







