ఇరాక్లో విషాదం...
- August 28, 2017
ఇరాక్: ఇరాక్లో విషాదమైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఈనేపధ్యంలో సోమవారం ఉదయం బాగ్ధాద్లోని రద్దీగా ఉన్న కూరగాయల మార్కెట్లో కార్ బాంబ్ పేలింది. ఈప్రమాదంలో 12 మంది అక్కడికక్కడే మృతి చెందగా...పలువురికి తీవ్రగాయలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఘటనా స్ధలికి చేరుకున్న పోలీసు అధికారుల కారు బాంబు పేలిన ప్రాంతాన్ని పరిశీలించారు.
తాజా వార్తలు
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!
- యూఏఈ, భారత్ సహా 38 దేశాల పౌరులకు శ్రీలంక గుడ్ న్యూస్..!!









