ఇరాక్లో విషాదం...
- August 28, 2017
ఇరాక్: ఇరాక్లో విషాదమైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఈనేపధ్యంలో సోమవారం ఉదయం బాగ్ధాద్లోని రద్దీగా ఉన్న కూరగాయల మార్కెట్లో కార్ బాంబ్ పేలింది. ఈప్రమాదంలో 12 మంది అక్కడికక్కడే మృతి చెందగా...పలువురికి తీవ్రగాయలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఘటనా స్ధలికి చేరుకున్న పోలీసు అధికారుల కారు బాంబు పేలిన ప్రాంతాన్ని పరిశీలించారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







