సౌదీ రాజు సల్మాన్ తో ఫోన్లో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్
- August 31, 2017
సౌదీ కింగ్ సల్మాన్తో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బుధవారం ఫోన్లో మాట్లాడారు.కతర్ వివాదానికి సంబంధించి పలు గల్ఫ్ దేశాలతో ముడిపడి చిక్కుకుపోయిన ఆ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు దౌత్యపరమైన తీర్మానం కోసం అన్ని పార్టీలు కృషి చేయాలని ఆయన కోరారు. వైట్ హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇరాన్ మరియు ఇస్లాంవాదులకు దోహా అందిస్తున్న మద్దతు కారణంగా యుఎఇ, బహ్రెయిన్ మరియు ఈజిప్టు దేశాలు కతర్ దేశంతో రాజకీయ, వాణిజ్య సంబంధాలను తెగతెంపులు చేసుకొన్నారు. ట్రంప్ రియాద్ సందర్శించినప్పుడు ఒక దౌత్యపరమైన తీర్మానం ఒక నిబద్ధతతో నెరవేరుస్తానని కింగ్ సల్మాన్ తో చెప్పారు. తీవ్రవాదంతో పోరాడుతున్నప్పుడు ఉండాల్సిన ఐక్యత. ఇటీవల అమెరికాను కుదిపివేసిన హరికేన్ హార్వే గురించి సైతం ఫోన్లో చర్చించారు. ప్రియమైన వారిని పోగొట్టుకున్నఅమెరికా పౌరులకు కింగ్ సల్మాన్ తన సంతాపాన్ని ప్రకటించారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







