సైబర్ నేరాలను అరికట్టే వ్యవస్థను బలోపేతం చేయాలి..
- September 01, 2017
భారత్ దేశ వ్యాప్తంగా సైబర్ నేరాల సంఖ్య పెరుగుతుందని...వాటిని అరికట్టేందుకు సైబర్ సెక్యూరిటీ వ్యవస్థను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని భారత ప్రభుత్వ ఐటీ విభాగం కార్యదర్శి అజయ్ కుమార్ అన్నారు. హైదరాబాద్ పార్క్ హయత్లో ఆసియాలోనే మొట్టమొదటి యాంటీ హ్యాకింగ్ అకాడమి సంస్థ ఆధ్వర్యంలో హోం ల్యాండ్ సెక్యూరిటీ సెల్యూషన్స్ అంకుర సంస్థను ప్రారంభించారు. దేశంలోని ఎన్ఐఏ,సీఆర్పీఎఫ్,బీఎస్ఎఫ్,ఎన్పీఏ,మిలిటరీ,ప్రభుత్వ ,ప్రైవేటు సంస్థలకు తమ సంస్థ శిక్షణ ఇచ్చి ప్రొఫెషనల్స్ గా తీర్చిదిద్దుతుందన్నారు.
తాజా వార్తలు
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!
- సమ్మర్ లో వాహనాల్లో అగ్నిప్రమాద నివారణకు ఖతార్ రవాణా శాఖ సూచనలు..!!
- కువైట్ లో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా ఫెస్టివల్..!!
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..









