సైబర్ నేరాలను అరికట్టే వ్యవస్థను బలోపేతం చేయాలి..
- September 01, 2017
భారత్ దేశ వ్యాప్తంగా సైబర్ నేరాల సంఖ్య పెరుగుతుందని...వాటిని అరికట్టేందుకు సైబర్ సెక్యూరిటీ వ్యవస్థను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని భారత ప్రభుత్వ ఐటీ విభాగం కార్యదర్శి అజయ్ కుమార్ అన్నారు. హైదరాబాద్ పార్క్ హయత్లో ఆసియాలోనే మొట్టమొదటి యాంటీ హ్యాకింగ్ అకాడమి సంస్థ ఆధ్వర్యంలో హోం ల్యాండ్ సెక్యూరిటీ సెల్యూషన్స్ అంకుర సంస్థను ప్రారంభించారు. దేశంలోని ఎన్ఐఏ,సీఆర్పీఎఫ్,బీఎస్ఎఫ్,ఎన్పీఏ,మిలిటరీ,ప్రభుత్వ ,ప్రైవేటు సంస్థలకు తమ సంస్థ శిక్షణ ఇచ్చి ప్రొఫెషనల్స్ గా తీర్చిదిద్దుతుందన్నారు.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







