సైబర్ నేరాలను అరికట్టే వ్యవస్థను బలోపేతం చేయాలి..

- September 01, 2017 , by Maagulf
సైబర్ నేరాలను అరికట్టే వ్యవస్థను బలోపేతం చేయాలి..

భారత్ దేశ వ్యాప్తంగా సైబర్ నేరాల సంఖ్య పెరుగుతుందని...వాటిని అరికట్టేందుకు సైబర్ సెక్యూరిటీ వ్యవస్థను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని భారత ప్రభుత్వ ఐటీ విభాగం కార్యదర్శి అజయ్ కుమార్ అన్నారు.  హైదరాబాద్ పార్క్ హయత్‌లో ఆసియాలోనే మొట్టమొదటి యాంటీ హ్యాకింగ్ అకాడమి సంస్థ ఆధ్వర్యంలో  హోం ల్యాండ్ సెక్యూరిటీ సెల్యూషన్స్ అంకుర సంస్థను ప్రారంభించారు. దేశంలోని ఎన్‌ఐఏ,సీఆర్‌పీఎఫ్,బీఎస్‌ఎఫ్,ఎన్పీఏ,మిలిటరీ,ప్రభుత్వ ,ప్రైవేటు సంస్థలకు తమ సంస్థ  శిక్షణ ఇచ్చి ప్రొఫెషనల్స్‌ గా తీర్చిదిద్దుతుందన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com