శరవేగంగా యాదాద్రి ఆలయ పునరుద్ధరణ పనులు
- September 02, 2017
యాదాద్రి కొత్త రూపు సంతరించుకుంటోంది. లక్షలాది భక్తులకు కొంగుబంగారం అయినా శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. వందలాది మంది కార్మికులు రేయింబవళ్లు నిర్మాణ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు. కేవలం ఆలయ ప్రాంగణమే కాకుండా యాదాద్రి చుట్టూ ఉన్న ప్రాంతాలు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి.
తాజా వార్తలు
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్









