శరవేగంగా యాదాద్రి ఆలయ పునరుద్ధరణ పనులు
- September 02, 2017
యాదాద్రి కొత్త రూపు సంతరించుకుంటోంది. లక్షలాది భక్తులకు కొంగుబంగారం అయినా శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. వందలాది మంది కార్మికులు రేయింబవళ్లు నిర్మాణ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు. కేవలం ఆలయ ప్రాంగణమే కాకుండా యాదాద్రి చుట్టూ ఉన్న ప్రాంతాలు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







