శరవేగంగా యాదాద్రి ఆలయ పునరుద్ధరణ పనులు

- September 02, 2017 , by Maagulf
శరవేగంగా యాదాద్రి ఆలయ పునరుద్ధరణ పనులు

యాదాద్రి కొత్త రూపు సంత‌రించుకుంటోంది. ల‌క్ష‌లాది భక్తుల‌కు కొంగుబంగారం అయినా శ్రీ‌ల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామి ఆల‌యం స‌ర్వాంగ సుంద‌రంగా ముస్తాబ‌వుతోంది. వంద‌లాది మంది కార్మికులు రేయింబవళ్లు నిర్మాణ కార్య‌క్ర‌మంలో పాలుపంచుకుంటున్నారు. కేవ‌లం ఆల‌య ప్రాంగ‌ణ‌మే కాకుండా యాదాద్రి చుట్టూ ఉన్న ప్రాంతాలు కొత్త రూపు సంత‌రించుకుంటున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com