ఏ.పి,తెలంగాణ రాష్ట్రాలకు మరోసారి మొండి చెయ్యి

- September 03, 2017 , by Maagulf
ఏ.పి,తెలంగాణ రాష్ట్రాలకు మరోసారి మొండి చెయ్యి

మోడీ కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ తెలుగు రాష్ట్రాల BJP నేతలకు తీవ్ర నిరాశనే మిగిల్చింది. ఏపీ నుంచి హరిబాబుకు పదవి కన్ఫామని వార్తలొచ్చాయి. దత్తాత్రేయ ప్లేస్‌లో కొత్త వారికి అవకాశం ఇస్తున్నారని కూడా ప్రచారం జరిగింది. ఐతే, అనూహ్యంగా ఇలాంటివేమీ ఫైనల్ కాలేదు. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలే అజెండాగా, సామాజిక సమీకరణాల్ని బట్టి మార్పులు చేర్పులు చేసారు. శివసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, కొత్తగా చేరిన JDU కావచ్చు, మిత్రపక్షాల్ని పక్కకుపెట్టి కేవలం విస్తరణ పార్టీ నేతల వరకే పరిమితం చేయడం వెనుక వ్యూహం ఏంటన్నది కూడా చర్చకు దారితీసింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు ఎందుకు చోటు కల్పించలేదు, దీనిపై స్థానిక BJP నేతలు ఏమంటున్నారు.. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com