నీట మునిగి ఓ వ్యక్తి మృతి
- September 04, 2017
ఒమాన్:వాడి అల్ అర్బీయీమ్లో ఓ వ్యక్తి నీట మునిగి ప్రాణాలు కోల్పోయినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ వర్గాలు వెల్లడించాయి. సమాచారం అందుకోగానే, రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగారనీ, అయితే అప్పటికే నీట మునిగిన వ్యక్తి చనిపోయారని, అతని మృతదేహాన్ని వెలికితీయడం జరిగిందని పిఎసిడిఎ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. గత నెలలో ముగ్గురు నివాసితులు ఇలాగే నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. తొమ్మిదేళ్ళ చిన్నారి సలాలాలో ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు అన్నదమ్ములు సోహార్లో ప్రాణాల్ని కోల్పోవడం జరిగింది.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







