నిమజ్జనం నాడు ఒక సూపర్ ఆఫర్ ఇచ్చిన బంక్ ఓనర్
- September 04, 2017
మెట్రో సిటీస్ లో ఓ మైనస్ పాయింట్...గంటల తరబడి ట్రాఫిక్ లో ఇరుక్కుపోవడం. గణేష్ నిమజ్జనం ఇలాంటి టైమ్ లో అయితే ట్రాఫిక్ లోనే పూట గడిపేసినా ఆశ్చర్యం లేదు. ఒక వైపు భగభగ మండే ఎండ..మరో వైపు ఎంతకీ కదలని ట్రాఫిక్...ఆల్రెడీ అలసిపోయిన ప్రాణానికి ఆకలి మంటలు...ఇవన్నీ మనిషి సహనాన్ని పరీక్షిస్తున్నాయి అని అనిపిస్తోంది. ఇవన్నీ చూసిన ఓ ప్రెటోల్ బంక్ యజమానికి ఒక ఐడియా వచ్చింది. రోడ్డు పక్కనే ఉన్న తన బంకుల్లో ఎవరైన పెట్రోల్ పోయించుకుంటే వారికి ఫుడ్ ఫ్రీ అని ప్రకటించాడు. ఇక్కడ నాన్ వెజ్ వారికి ....వెజ్ వారికి సెపరేట్ ఫుడ్ స్టాల్స్ ను ఏర్పాటు చేశాడు. ఈ ఐడియా బెంగళూర్... ఇందిరానగర్ లోని పెట్రోల్ బంక్ యాజమానికి వచ్చింది. అనుకున్నదే ఆలస్యం... ఇంప్లిమెంట్ చేశాడు....సక్సెస్ అయ్యాడు. దీంతో ఇందిరానగర్ లో ఉన్న ఫిల్లింగ్ స్టేషన్ కు కాసుల పంట పండింది.
తాజా వార్తలు
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!







