'APNRI' లకు భీమా సౌకర్యం కల్పించుకున్న ఏ.పి ప్రభుత్వం
- September 13, 2017
అమరావతి: APNRT ప్రెసిడెంట్ డా.రవి వేమూరు మరియు CEO సాంబశివ రావు తో ఆంధ్ర ప్రదేశ్ CM చంద్రబాబు జరిపిన సమావేశం లో విదేశాల లో ఉంటున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన తెలుగు వారి సమస్యల పై చర్చిండం జరిగింది.
ఈ సమావేశం లో కొన్ని కీలక అంశాలు పై నిర్ణ యాలు తీసుకుని అంగీకరించడం జరిగింది. వాటిలో ముఖ్యం గా విదేశాలలో ఉంటూ చనిపోయిన వారికి ఇన్సూరెన్స్ పాలసి, అంగ వైకల్యం, ఆరోగ్యం మొదలైన వాటికి సంభందించిన ఇన్సూరెన్స్, ఉద్యోగాలు కోల్పోయిన వారికి సహాయం, గల్ఫ్ లో ఉంటున్న పేదవారి కి సహాయం, 24 గంటల అత్యవసర టెలిఫోన్ హాట్ లైన్ మొదలైనటువంటి సౌకర్యాలు కల్పించనున్నారు. అలాగే APNRT ద్వారా అత్యవసర నిధి ఏర్పాటు చేసి దాని ద్వారా సహాయ కార్యక్రమాలు చేయటానికి వీలు గా apnrt కి అధికారాలు కలుగ చేయనున్నారు.ఈ విషయమై మరిన్ని పూర్తి వివరాలు కూలంకుశం గా మాకు అందిన వెంటనే ప్రచురించడం జరుగు తుంది..
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









