'APNRI' లకు భీమా సౌకర్యం కల్పించుకున్న ఏ.పి ప్రభుత్వం
- September 13, 2017అమరావతి: APNRT ప్రెసిడెంట్ డా.రవి వేమూరు మరియు CEO సాంబశివ రావు తో ఆంధ్ర ప్రదేశ్ CM చంద్రబాబు జరిపిన సమావేశం లో విదేశాల లో ఉంటున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన తెలుగు వారి సమస్యల పై చర్చిండం జరిగింది.
ఈ సమావేశం లో కొన్ని కీలక అంశాలు పై నిర్ణ యాలు తీసుకుని అంగీకరించడం జరిగింది. వాటిలో ముఖ్యం గా విదేశాలలో ఉంటూ చనిపోయిన వారికి ఇన్సూరెన్స్ పాలసి, అంగ వైకల్యం, ఆరోగ్యం మొదలైన వాటికి సంభందించిన ఇన్సూరెన్స్, ఉద్యోగాలు కోల్పోయిన వారికి సహాయం, గల్ఫ్ లో ఉంటున్న పేదవారి కి సహాయం, 24 గంటల అత్యవసర టెలిఫోన్ హాట్ లైన్ మొదలైనటువంటి సౌకర్యాలు కల్పించనున్నారు. అలాగే APNRT ద్వారా అత్యవసర నిధి ఏర్పాటు చేసి దాని ద్వారా సహాయ కార్యక్రమాలు చేయటానికి వీలు గా apnrt కి అధికారాలు కలుగ చేయనున్నారు.ఈ విషయమై మరిన్ని పూర్తి వివరాలు కూలంకుశం గా మాకు అందిన వెంటనే ప్రచురించడం జరుగు తుంది..
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ