శంషాబాద్ ఎయిర్పోర్టులో ఒమన్ ఎయిర్లైన్స్ విమానం అత్యవసర ల్యాండింగ్
- September 16, 2017
శంషాబాద్ ఎయిర్పోర్టులో ఒమన్ ఎయిర్లైన్స్ విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. విమానంలో 215 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. టేకాఫ్ తీసుకున్న 20 నిమిషాలకు విమానంలో సాంకేతికలోపం తలెత్తినట్లు సిబ్బంది వెల్లడించారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో ఒమన్ ఎయిర్లైన్స్ విమానం సేఫ్గా ల్యాండింగ్ అయిందని ఎయిర్ పోర్టు సిబ్బంది తెలిపారు.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







