శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఒమన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం అత్యవసర ల్యాండింగ్‌

- September 16, 2017 , by Maagulf
శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఒమన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం అత్యవసర ల్యాండింగ్‌

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఒమన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం అత్యవసర ల్యాండింగ్‌ అయింది. విమానంలో 215 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. టేకాఫ్‌ తీసుకున్న 20 నిమిషాలకు విమానంలో సాంకేతికలోపం తలెత్తినట్లు సిబ్బంది వెల్లడించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఒమన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం సేఫ్‌గా ల్యాండింగ్‌ అయిందని ఎయిర్ పోర్టు సిబ్బంది తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com