వి వి వినాయక్ సాయి ధర్మతేజ్ కాంబినేషన్ లో సినిమా మొదలైంది
- September 22, 2017
త్వరలో జవాన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తన తదుపరి చిత్రం షూటింగ్ను కూడా మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఖైదీ నంబర్ 150తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ డైరెక్టర్ వెంటనే తన నెక్ట్స్ సినిమా కూడా మెగా హీరోతోనే చేస్తున్నారు. శుక్రవారం నుంచి సాయి ధరమ్-వినాయక్ కాంబినేషన్లో మూవీ స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. వినాయక్తో సెట్లో తొలి రోజు.. తన కల నిజమైందంటూ సాయి ధరమ్ ఓ ట్వీట్ కూడా చేశారు. ఈ సినిమాకు ఆకుల శివ కథను అందిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







