వి వి వినాయక్ సాయి ధర్మతేజ్ కాంబినేషన్ లో సినిమా మొదలైంది
- September 22, 2017
త్వరలో జవాన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తన తదుపరి చిత్రం షూటింగ్ను కూడా మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఖైదీ నంబర్ 150తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ డైరెక్టర్ వెంటనే తన నెక్ట్స్ సినిమా కూడా మెగా హీరోతోనే చేస్తున్నారు. శుక్రవారం నుంచి సాయి ధరమ్-వినాయక్ కాంబినేషన్లో మూవీ స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. వినాయక్తో సెట్లో తొలి రోజు.. తన కల నిజమైందంటూ సాయి ధరమ్ ఓ ట్వీట్ కూడా చేశారు. ఈ సినిమాకు ఆకుల శివ కథను అందిస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









