దేశంలో అనుమతిలేని వ్యక్తి పోలీసు స్టేషన్ ముందు తనను తాను తగలబెట్టుకొనే యత్నం
- September 23, 2017
కువైట్ : దేశంలో ఉండేందుకు అధికారికంగా అనుమతిలేని వ్యక్తి శుక్రవారం అల్నాయీమ్ పోలీసు స్టేషన్ ముందు తనను తాను తగలబెట్టుకొనే యత్నం చేశాడు. ఆ వ్యక్తి ఏ ఉద్దేశ్యంతో ఆ విధంగా పాల్పడ్డాడో ఏ ఒక్కరికి స్పష్టంగా తెలియలేదు. వందల వేలమంది కంటే ఎక్కువ మంది పాస్పోర్ట్ లు లేక జాతీయత లేకుండా కువైట్లోనిరాశ్రయులైన అరబ్ లు ఉన్నారు. వారు " బెడూన్ " గా పిలువబడుతున్నారు. దీనికి అర్ధం "లేకుండా" అనే భావంతో నివసిస్తున్నారు. వారిలో చాలామంది పాఠశాలకు వెళ్ళలేకపోతున్నారు, చట్టబద్ధంగా పనిచేయడం లేదా వారి క్రమరహిత స్థితి కారణంగా ప్రయాణం సైతం చేయలేకపోతున్నారు. ఇది స్వీయ-ఆక్రమణకు సంబంధించిన మొదటి సంఘటన. జరిగిన ఆ సంఘటన గురించి అధికారులు ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదు.
తాజా వార్తలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి







