గాంధీ జయంతిని జరుపుకోనున్న ఇండియన్ ఎంబసీ

- September 27, 2017 , by Maagulf
గాంధీ జయంతిని జరుపుకోనున్న ఇండియన్ ఎంబసీ

దుబాయి: అక్టోబరు 2 వ తేదీ సోమవారం 2017 న ఉదయం 9 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు భారత రాయబార కార్యాలయంలో భారత జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకను జరపనున్నారు.ఒక గంట సేపు  సాంస్కృతిక కార్యక్రమం జరుగుతుంది. గాంధీజీ కు ప్రియమైన భజనలు ఈ పవిత్రమైన కార్యక్రమంలో పాడనున్నారు. పూజ్య బాపూజీ జయంతి కార్యక్రమానికి ప్రవాసీయ భారతీయులు అందరూ పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. సోమవారం ఉదయం 08:45 గంటలకె  ప్రజలు అక్కడకు  చేరుకోవాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమం అనంతరం అల్పాహారం  మరియు టీ / కాఫీ ఉంటాయిని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com