గాంధీ జయంతిని జరుపుకోనున్న ఇండియన్ ఎంబసీ
- September 27, 2017
దుబాయి: అక్టోబరు 2 వ తేదీ సోమవారం 2017 న ఉదయం 9 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు భారత రాయబార కార్యాలయంలో భారత జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకను జరపనున్నారు.ఒక గంట సేపు సాంస్కృతిక కార్యక్రమం జరుగుతుంది. గాంధీజీ కు ప్రియమైన భజనలు ఈ పవిత్రమైన కార్యక్రమంలో పాడనున్నారు. పూజ్య బాపూజీ జయంతి కార్యక్రమానికి ప్రవాసీయ భారతీయులు అందరూ పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. సోమవారం ఉదయం 08:45 గంటలకె ప్రజలు అక్కడకు చేరుకోవాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమం అనంతరం అల్పాహారం మరియు టీ / కాఫీ ఉంటాయిని తెలిపారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







