పూరి దర్శకత్వం లో చెర్రీ.!
- September 27, 2017
రామ్ చరణ్ హీరోగా తెలుగు తెరకు పరిచయమై రేపటికి పదేళ్లు. ఆయన చిరుత సినిమా ద్వారా తెరంగేట్రం చేశారు. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో సి.అశ్వనీదత్ నిర్మాణ సారధ్యంలో చిరుత మూవీ వచ్చింది. అప్పుడు మొదలు ఇప్పటి వరకూ ఈ కాంబినేషన్ రిపీట్ అవలేదు. అయితే తాజాగా మళ్లీ ఈ ముగ్గురి కాంబినేషన్లో ఓ మూవీ రాబోతోందని టాక్. పూరి రీసెంట్గా చెర్రీకి ఓ కథను కూడా వినిపించేశారట. చెర్రీ కూడా ఓకే చెప్పేసినట్టు సమాచారం. దీంతో ఈ చిరుత కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుందనే వార్త ఫిలింనగర్లో షికారు చేస్తోంది. ప్రస్తుతం చెర్రీ రంగస్థలం 1985 మూవీలో నటిస్తున్నారు. అనంతరం కొరటాల శివతో మరో మూవీ తెరకెక్కనుందట. అది అయిన వెంటనే పూరితో సినిమా ప్రారంభమవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
తాజా వార్తలు
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!









