అరాద్ జెట్ ఫ్యూల్ ట్యాంక్స్ రీ లొకేషన్
- September 28, 2017
మనామా: జెట్ ఫ్యూయల్ ట్యాంక్స్ని రీ లొకేట్ చేయాలన్న ఆలోచనతో అరద్ నివాసితుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ న్యూ కాంప్లెక్స్కి ఈ ఫ్యూయల్ ట్యాంక్స్ని తరలించనున్నట్లు బహ్రెయిన్ ఏవియేషన్ ఫ్యూయల్లింగ్ కంపెనీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ వర్క్స్ కూడా అక్కడ ఓ కొలిక్కి వచ్చాయి. నివాసితుల భద్రత నిమిత్తం ట్యాంకుల్ని తరలించక తప్పని పరిస్థితి ఏర్పడిందని బహ్రెయిన్ ఏవియేషన్ ఫ్యూయలింగ్ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్ అబ్దుల్మజీద్ అల్ కసబ్ చెప్పారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









