పది శాతం అదనపు పన్నుపై తమిళ సినిమా నిర్మాతల ఆగ్రహం
- October 04, 2017
పది శాతం అదనపు పన్నుపై 'నడిగర్' ఆగ్రహం
వస్తు, సేవల పన్ను అమల్లోకి వచ్చాక సినిమాలపై 28 శాతం జీఎస్టీ విధించడంతో తమిళనాడులో గతంలో అల్లర్లు చోటుచేసుకున్నాయి. తమిళనాడులోని థియేటర్లన్నీ మూసేసి ధర్నా నిర్వహించారు. ఆ తర్వాత ఈ గొడవ సద్దుమణిగింది. ఇప్పుడు అదనంగా పది శాతం పన్ను పెంచడంతో మళ్లీ థియేటర్లకు అల్లర్ల సెగ మొదలైంది.
పన్ను ఎత్తివేయాలంటూ తమిళ సినీ నిర్మాతల సంఘం నిరసన వ్యక్తం చేస్తోంది. ఈ శుక్రవారం నుంచి థియేటర్లు మూసివేయాలని పిలుపునిచ్చింది. అదనపు పది శాతం పన్ను ఎత్తివేయకపోతే మున్ముందు ఎలాంటి తమిళ సినిమాలు విడుదల కానివ్వమని సంఘం హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









