మూతపడిన కంపెనీల్లో 110 మంది కార్మికులను కనుగొన్నారు
- October 05, 2017
కువైట్: 5 మూతపడిన కంపెనీల కారణంగా స్పాన్సర్ చేయబడిన 110 మంది కార్మికులు దేశంలో ఉన్నట్లు రెసిడెన్సీ వ్యవహారాల అపరాధ పరిశోధకులు తెలుసుకున్నారు. ఒక నివేదిక ప్రకారం మూసివేసిన అనేక కంపెనీలు అధికారికంగా మూసివేయబడినప్పటకి కాని ఇప్పటికీ అవి వాణిజ్య లైసెన్సులను కలిగి ఉన్నట్లు డిటెక్టివ్ లు కనుగొన్నారు. వారు 110 మంది ఉద్యోగులను స్పాన్సర్ చేసేవారు కంపెనీలు నకిలీ అని పరిశోధనలు వెల్లడించాయి, తదనుగుణంగా సోషల్ ఎఫైర్స్ మంత్రిత్వశాఖ మరియుకార్మిక శాఖ యొక్క తనిఖీ విభాగం ఆ సంస్థలపై సరైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









