మూతపడిన కంపెనీల్లో 110 మంది కార్మికులను కనుగొన్నారు
- October 05, 2017
కువైట్: 5 మూతపడిన కంపెనీల కారణంగా స్పాన్సర్ చేయబడిన 110 మంది కార్మికులు దేశంలో ఉన్నట్లు రెసిడెన్సీ వ్యవహారాల అపరాధ పరిశోధకులు తెలుసుకున్నారు. ఒక నివేదిక ప్రకారం మూసివేసిన అనేక కంపెనీలు అధికారికంగా మూసివేయబడినప్పటకి కాని ఇప్పటికీ అవి వాణిజ్య లైసెన్సులను కలిగి ఉన్నట్లు డిటెక్టివ్ లు కనుగొన్నారు. వారు 110 మంది ఉద్యోగులను స్పాన్సర్ చేసేవారు కంపెనీలు నకిలీ అని పరిశోధనలు వెల్లడించాయి, తదనుగుణంగా సోషల్ ఎఫైర్స్ మంత్రిత్వశాఖ మరియుకార్మిక శాఖ యొక్క తనిఖీ విభాగం ఆ సంస్థలపై సరైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









