మూతపడిన కంపెనీల్లో 110 మంది కార్మికులను కనుగొన్నారు
- October 05, 2017
కువైట్: 5 మూతపడిన కంపెనీల కారణంగా స్పాన్సర్ చేయబడిన 110 మంది కార్మికులు దేశంలో ఉన్నట్లు రెసిడెన్సీ వ్యవహారాల అపరాధ పరిశోధకులు తెలుసుకున్నారు. ఒక నివేదిక ప్రకారం మూసివేసిన అనేక కంపెనీలు అధికారికంగా మూసివేయబడినప్పటకి కాని ఇప్పటికీ అవి వాణిజ్య లైసెన్సులను కలిగి ఉన్నట్లు డిటెక్టివ్ లు కనుగొన్నారు. వారు 110 మంది ఉద్యోగులను స్పాన్సర్ చేసేవారు కంపెనీలు నకిలీ అని పరిశోధనలు వెల్లడించాయి, తదనుగుణంగా సోషల్ ఎఫైర్స్ మంత్రిత్వశాఖ మరియుకార్మిక శాఖ యొక్క తనిఖీ విభాగం ఆ సంస్థలపై సరైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







