అన్నం ఉడికేటప్పుడు ఈ ఒక్కటి కలిపితే షుగర్ జన్మలో రాదు..
- October 05, 2017
అన్నం వండేటప్పుడు ఈ ఒక్కటి కలిపితే చాలు క్రొవ్వు, షుగర్ మన దరిదాపుల్లోకి కూడా రావు. ఒళ్ళొంచి పనిచేసేవారు ఎంత తిన్నా వారి ఆరోగ్యానికి ఢోకా ఉండదు. సమస్యల్లా శ్రమ లేకుండా కూర్చుని పనిచేసేవారికే. అలా చేయడం వల్ల శరీరంలో ఎక్కువ శాతం క్యాలరీలు చేరుతాయి. దీనివల్ల బరువు పెరగడం, షుగర్, బిపి లాంటి రోగాలు రావడం లాంటివి జరుగుతుంది.
చాలామంది తెల్లగా, మల్లె పువ్వులా ఉండే అన్నాన్ని తినడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. పోషకాలు, ఫైబర్ ఏమాత్రం లేని ఈ అన్నంతో మనకు ఎన్ని అనారోగ్యాలు వస్తాయో చెప్పలేము. కానీ ఇప్పుడు ఈ సమస్యలను పరిష్కరించే మార్గం దొరికింది.
ముందుగా బియ్యాన్ని మంచి నీటితో కడగాలి. ఆ తరువాత వంటల్లో వాడే కొబ్బరి నూనెను మూడు శాతం వేయాలి. ఇది ప్రత్యేకంగా సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. అయితే దాన్ని మూడు శాతం బియ్యంలో కలపాలి. ఒక కిలో బియ్యానికి ముఫ్పై గ్రాముల నూనెను కలిపి యధావిధిగా అన్నం వండాలి. ఆ తరువాత ఆ అన్నాన్ని పది గంటల పాటు ఫ్రిజ్లో ఉంచాలి. ఆ తరువాత గోరువెచ్చగా వేడి చేసి వెంటనే తినేయ్యాలి. ఇలా చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి.
రెసిడ్టెంట్ స్టాక్స్ పిండి పదార్థాలుగా మారుతాయి. పిండి పదార్థంగా మారిన అన్నం తింటే సగం క్యాలరీలు తగ్గుతాయి. క్రొవ్వు ఉండదు. ఈ అన్నం సాధారణ అన్నంలా కాకుండా చాలా ఆలస్యంగా జీర్ణమవుతుంది. దీనివల్ల ఒంట్లోని అనవసర క్రొవ్వు కరిగిపోతుంది. షుగర్ వ్యాధి ఉన్న వారికి ఈ అన్నం ఎంతగానో ఉపయోగపడుతుంది. షుగర్ను కంట్రోల్లో పెడుతుంది.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









