రైలు జోరు పెంచనుంది

- October 11, 2017 , by Maagulf
రైలు జోరు పెంచనుంది

న్యూఢిల్లి: చెన్నైనుంచి కాజీపేటకు మూడు గంటల్లో ప్రయాణించడానికిగల అవకాశాలపై రైల్వే శాఖ సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయనున్నది. దీనికి సంబంధించి జర్మన్‌ రైల్వేతో భారత రైల్వే ఒక సంయుక్త తీర్మానంపై ఒప్పందం కుదుర్చుకుంది. రైళ్ల వేగాన్ని గంటకు 200 కిలోమీటర్లకు పెంచడం ద్వారా చెన్నైనుంచి కాజీపేటకు 3 గంటల 15 నిముషాల్లో ప్రయాణించవచ్చు. ప్రస్తుతం చెన్నైనుంచి కాజీపేటకు 11 గంటల సమయం పడుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com