ఐటీ వారి ఆన్లైన్ ఛాట్ సేవలు లభ్యం
- October 18, 2017
ఢిల్లీ: ఆదాయపన్ను శాఖ బుధవారం ఆన్లైన్ ఛాట్ సేవలను ప్రారంభించింది. దీని ద్వారా పన్ను చెల్లించే వ్యక్తులకు వారికున్న సందేహాలను నిపుణులను అడిగి తెలుసుకోవచ్చు. ఈనేపధ్యంలో ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్సైట్లో www.incometaxindia.gov.in 'లైవ్ ఛాట్ ఆన్లైన్-ఆస్క్ యువర్ క్వైరీ' ఐకాన్ కనిపిస్తుంది. దీని ద్వారా ఐటీ శాఖకు చెందిన నిపుణులు పన్నుచెల్లింపుదారుడు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారని ఆ శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
తాజా వార్తలు
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం









