నాచురల్ స్టార్ మళ్ళీ అదరగొట్టేస్తున్నాడు
- October 18, 2017
వరుస హిట్లతో మంచి జోరు మీదున్న హీరో నాని ప్రస్తుతం ఎమ్ సీ ఏ చిత్రంతో పాటు కృష్ణార్జున యుద్ధం అనే సినిమా చేస్తున్నాడు. వేణు శ్రీరాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎంసీఏ చిత్రం డిసెంబర్ 21న విడుదల కానుండగా, దీపావళి శుభాకాంక్షలతో చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేశారు. లుంగీలో మన నేచురల్ స్టార్ ఫ్యాన్స్కి మంచి కిక్ ఇచ్చాడు. దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సాయి పల్లవి కథానాయికగా నటించింది. రీసెంట్ గా ఈ మూవీ షూటింగ్ పూర్తి కావడంతో ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటుంది ఈ చిత్రం.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









