ఎస్ఎంఎస్ ద్వారా ఫిట్నెస్ ఛాలెంజ్ని పంపిన షేక్ హమదాన్
- October 18, 2017
దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, కొందరు వ్యక్తుల్ని ఎంపిక చేసి, వారికి ఫిట్నెస్ ఛాలెంజ్ మెసేజ్ని పంపించడం జరిగింది. 30 రోజులు, రోజుకి 30 నిమిషాలుఏ ఫిట్నెస్ కోసం సమయం కేటాయించాలన్నది ఈ ఫిట్నెస్ ఛాలెంజ్ ముఖ్య ఉద్దేశ్యం. 'దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్' పేరుతో ఈ ఛాలెంజ్ని షేక్ హమదాన్ విసరడం జరిగింది. షేక్ హమదాన్ నుంచి మెసేజ్లు అందుకున్నవారంతా సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు. తాము ఈ ఛాలెంజ్ని స్వీకరించామనీ, ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో ఉత్సాహం పెంచుతాయని, ఫిట్నెస్ పట్ల అవగాహనకు ఇది చాలా మంచి మార్గమని వారంతా అంటున్నారు. వివిధ సంస్థలు, కార్యాలయాలు కూడా క్రౌన్ ప్రిన్స్ నుంచి మెసేజ్లు అందుకున్నాయి.
తాజా వార్తలు
- ఇరాన్, ఇరాక్లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!
- సమ్మర్ లో వాహనాల్లో అగ్నిప్రమాద నివారణకు ఖతార్ రవాణా శాఖ సూచనలు..!!
- కువైట్ లో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా ఫెస్టివల్..!!
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి









