రష్యా విమానంలో బాంబు పేలడం వల్ల విమానం కూలినట్లు అనుమానం
- November 05, 2015
బాంబు పేలడం వల్ల ఈజిప్టులో రష్యా విమానం నేలకూలినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. సినాయ్లో జరిగిన దుర్ఘటనలో 224 మంది ప్రయాణికులు మరణించారు. ప్లేన్లో బాంబు పేలడం వల్లే విమానం ముక్కలైనట్లు అమెరికా, బ్రిటన్కు చెందిన అధికారులు అంచనా వేస్తున్నారు. షర్మ్-ఎల్-షేక్కు వెళ్లే విమానాలను బ్రిటన్ రద్దు చేసింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు చెందిన వ్యక్తులే ఆ బాంబును ప్లేన్లో అమర్చినట్లు అమెరికా అధికారులు భావిస్తున్నారు. బాంబును విమానంలోకి తీసుకెళ్లేందుకు పోయిర్పోర్ట్లో ఎవరో ఒకరు సహకరించి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









