రష్యా విమానంలో బాంబు పేలడం వల్ల విమానం కూలినట్లు అనుమానం
- November 05, 2015
బాంబు పేలడం వల్ల ఈజిప్టులో రష్యా విమానం నేలకూలినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. సినాయ్లో జరిగిన దుర్ఘటనలో 224 మంది ప్రయాణికులు మరణించారు. ప్లేన్లో బాంబు పేలడం వల్లే విమానం ముక్కలైనట్లు అమెరికా, బ్రిటన్కు చెందిన అధికారులు అంచనా వేస్తున్నారు. షర్మ్-ఎల్-షేక్కు వెళ్లే విమానాలను బ్రిటన్ రద్దు చేసింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు చెందిన వ్యక్తులే ఆ బాంబును ప్లేన్లో అమర్చినట్లు అమెరికా అధికారులు భావిస్తున్నారు. బాంబును విమానంలోకి తీసుకెళ్లేందుకు పోయిర్పోర్ట్లో ఎవరో ఒకరు సహకరించి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







