కొండవలస భౌతికఖాయానికి అంత్యక్రియలు పూర్తయ్యాయి
- November 05, 2015
తీవ్ర అనారోగ్యంతో సోమవారం రాత్రి మరణించిన హాస్యనటుడు కొండవలస లక్ష్మణరావు అంత్యక్రియలు పూర్తయ్యాయి. కుటుంబ సభ్యులు గురువారం ఎర్రగడ్డ శ్మశానవాటికలో నిర్వహించారు. అమెరికాలో ఉంటున్న కొండవలన కుమార్తె రావటం ఆలస్యం కావటంతో ఆయన భౌతిక ఖాయన్ని నిమ్స్ మార్చురిలో ఉంచారు. ఈరోజు ఉదయం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసిన కుటుంబ సభ్యులు కొండవలస భౌతికఖాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. విశాఖ హార్బర్ లో ఉద్యోగిగా పని చేసిన కొండవలస రంగస్థల అనుభవంతో 58 ఏళ్ల వయసులో ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు సినిమాతో సినీ నటుడిగా మారారు. 11ఏళ్ల సమయంలో 300లకు పైగా సినిమాల్లో నటించిన ఆయన ఎన్నో మరపురానిపాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు.
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









