కొండవలస భౌతికఖాయానికి అంత్యక్రియలు పూర్తయ్యాయి
- November 05, 2015
తీవ్ర అనారోగ్యంతో సోమవారం రాత్రి మరణించిన హాస్యనటుడు కొండవలస లక్ష్మణరావు అంత్యక్రియలు పూర్తయ్యాయి. కుటుంబ సభ్యులు గురువారం ఎర్రగడ్డ శ్మశానవాటికలో నిర్వహించారు. అమెరికాలో ఉంటున్న కొండవలన కుమార్తె రావటం ఆలస్యం కావటంతో ఆయన భౌతిక ఖాయన్ని నిమ్స్ మార్చురిలో ఉంచారు. ఈరోజు ఉదయం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసిన కుటుంబ సభ్యులు కొండవలస భౌతికఖాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. విశాఖ హార్బర్ లో ఉద్యోగిగా పని చేసిన కొండవలస రంగస్థల అనుభవంతో 58 ఏళ్ల వయసులో ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు సినిమాతో సినీ నటుడిగా మారారు. 11ఏళ్ల సమయంలో 300లకు పైగా సినిమాల్లో నటించిన ఆయన ఎన్నో మరపురానిపాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







